తమిళనాడు శాసన సభ ఎన్నికలు -2011  అన్నాడీఎంకే అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జయలలిత మార్చి 17 వ  తేది విడుదల చేశారు. 160 మంది అభ్యర్థుల ఆ జాబితాలో జయలలితతో పాటు 13 మంది మహిళలు ఉన్నారు. ఇంకా కూటమి పార్టీలతో నియోజకవర్గాల కేటాయింపులు ఓ కొలిక్కి రాకముందే ఈ జాబితా విడుదల కావడంతో 16 శాసన సభ స్థానాలు ఉన్న చెన్నై జిల్లాలో అన్నాడీఎంకే 12 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు తేలింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి